కోవేలలోని అద్భుతములు

పూర్వ కాలంలో కోవెలలు నిర్మాణిమ్చేటప్పుడు ఒక ప్రేత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించినారు. అయితే ఒక్కొక్క కోవెలకు ఒక్కొక్క ప్రత్యేకత కలిగివుండినది. ఉదాహరణకు కొన్ని చూద్దాము
౧. ఉత్సవ విగ్రహం లేకుండా మూల విగ్రహమే బయటకు మాడవీధులకు వచ్చేది చిదంబరం నటరాజ స్వామి
౨. కుంబకోణంలో ఐరావతేస్వర స్వామి కోవెల తారాశురం అనే గ్రామంలో వుంది. అక్కడ శిల్పకళా చాతుర్యం చాల గొప్పగా చెక్కబడి వుంది. ఒక స్తంభము నుంచి చూస్తె వాలి సుగ్రీవులు యుద్ధం మట్టుకే తెలుసుతుంది కొచం దూరంలో ఇంకొక స్తంబములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడి వుంది. ఇందులో గొప్ప ఏమిటి అంటే మోదటి స్థంబము నుంచి చూస్తె శ్రీ రాముడు కనపడడు కాని రెండవ స్తంబము నుంచి చూస్తె వాలి సుగ్రీవుల యుద్దము చాల బాగుగా తెలుస్తుంది.
౩. ధర్మపురి (తమిళనాడు) మల్లికార్జున స్వామీ కోవెలలో నవంగా మంటపం అంటే తొమ్మిది స్తంభముల మంటపం అన్నమాట. ఇందులో రెండు స్థంబములు భూమిపై ఆనకుండా అంతరిక్షంలో వుంటుంది.
౪ కరూర్ (కోయంబత్తూర్) సమీపం లోని కుళిత్తలై అనే వూరిలో కదంబవననాధస్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రములు ఒక మంటపములో ప్రతిష్ట గావింపబడి వున్నది
౫ గరుడుడు నాలుగు కరములతో అందులో రెంటిలో శంఖ చక్రములతో దర్శనము ఇచ్చేది కుంబకోణం పక్కన వేల్లియంగుడి అనే గ్రామ కోవెలలో
౬. కుంభకోణంలో నాచ్చియార్ కోవిల్ అనే స్థలంలో విష్ణు గుడి వుంది. అక్కడ గరుడ వాహనం రాతితో చేసినది స్వామీ సన్నిధిలో నలుగురు మోసే బరువు వుంటుంది క్రమంగా ఒక్కొక్క ప్రాకారం దాటి రాను రాను ఎనమిది పడుహారు ముప్పైరెండు బయట వీదిలోకి వచ్చేటప్పటికి అరువదినాలుగు మంది మోసే బరువు అయిపోతుంది మరి స్వామీ గుడిలోనికి పోఎత్తప్పుడు అదేవిధముగా బరువు తగ్గిపోతూ వుంటుంది ఇక బయట వీధికి వచ్చేటప్పటికి గరుడ విగ్రహమునకు చెమట పట్టడం కూడా ఒక విచిత్రమే.
౭ చెన్నై సమీపంలో శ్రీపెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల కోవెల వుంది అక్కడ మూల స్థానంలో విగ్రహం శిల కాదు పంచలోహ విగ్రహము కాదు కేవలం కుకుమపూవు పచ్చ కర్పూరం మూలికలతో చేసినది.
౯. తిరునెల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథ స్వామి కోవెలలో ఒక బిల్వ చెట్టు స్థలవ్రుక్షం ఆ చెట్టులో కాచే బిల్వ కాయలు లింగాకారంలో వుంటుంది
౧౦ కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుని గుడి వుంది అక్కడ శివలింగం రోజుకు ఐదు వర్ణములుగా మారుతూ వుంటుంది అందుకే ఆ కోవేలని పంచవర్నేస్వరుడు కోవెల అని పిలుస్తారు
౧౧. విరుదునగర్ పక్కన చొక్కనాధన్పుదూర్ అనే ఊరిలోని తవ(తపస్)నందీశ్వరుని కోవెలలో నందికి కొమ్ములు చెవులు వుండవు
౧౨. ఆంధ్రప్రదేశ్ సామర్లకోటలో మూడువీదుల సంగమములో ఒక పెద్ద ఆంజనేయ విగ్రహం వుంది. దీని ప్రత్యేకత ఆంజనేయ విగ్రహం కనులు భద్రాచల శ్రీ రామ సన్నిధిలో శ్రీ రామును పాదములు ఒకే ఎత్తులో వుండడం
౧౩. వేలూర్ సమీపంలో విరించిపురం అనే వూరికోవెలలో ఒక స్థంభములో అర్ధ చంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు, ఆరు నుండి పండ్రెండు వరకు అంకెలు చెక్కబడి వున్నది పైన వుండే పల్లమునుడి మనము ఒక పుల్లను పెడితే నీడ ఈ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం
౧౪. చెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేదనారాయణస్వామి కోవెలలో మూలవిగ్రహం శిరస్సు నుంచి నడుము వరకు మానవ ఆకారం నడుము నుంచి పాదముల వరకు మత్స్య ఆకారంలో వుంటుంది
౧౫, ధర్మపురి (తమిళనాడు) పక్కన పదుహారు అంటే పది మైళ్ళ దూరంలో అభీష్టవరద స్వామీ అనే విష్ణు గుడిలో నవగ్రహములు స్రీ రూపముతో వుంది
ఏలా మనకు తెలియని ఎన్ని ప్రత్యేకతలు పూర్వకాలంలో ఆగమ విధానంగా కట్టిన కోవెలలో వుంది

Photo: కోవేలలోని అద్భుతములు 
పూర్వ కాలంలో కోవెలలు నిర్మాణిమ్చేటప్పుడు ఒక ప్రేత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించినారు. అయితే ఒక్కొక్క కోవెలకు ఒక్కొక్క ప్రత్యేకత కలిగివుండినది. ఉదాహరణకు కొన్ని చూద్దాము 
౧. ఉత్సవ విగ్రహం లేకుండా మూల విగ్రహమే బయటకు మాడవీధులకు వచ్చేది చిదంబరం నటరాజ స్వామి 
౨. కుంబకోణంలో ఐరావతేస్వర స్వామి కోవెల తారాశురం అనే గ్రామంలో వుంది. అక్కడ శిల్పకళా చాతుర్యం చాల గొప్పగా చెక్కబడి వుంది. ఒక స్తంభము నుంచి చూస్తె వాలి సుగ్రీవులు యుద్ధం మట్టుకే తెలుసుతుంది కొచం దూరంలో ఇంకొక స్తంబములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడి వుంది. ఇందులో గొప్ప ఏమిటి అంటే మోదటి స్థంబము నుంచి చూస్తె శ్రీ రాముడు కనపడడు కాని రెండవ స్తంబము నుంచి చూస్తె వాలి సుగ్రీవుల యుద్దము చాల బాగుగా తెలుస్తుంది. 
౩. ధర్మపురి (తమిళనాడు) మల్లికార్జున స్వామీ కోవెలలో నవంగా మంటపం అంటే తొమ్మిది స్తంభముల మంటపం అన్నమాట. ఇందులో రెండు స్థంబములు భూమిపై ఆనకుండా అంతరిక్షంలో వుంటుంది.
౪ కరూర్ (కోయంబత్తూర్) సమీపం లోని కుళిత్తలై అనే వూరిలో కదంబవననాధస్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రములు ఒక మంటపములో ప్రతిష్ట గావింపబడి వున్నది 
౫ గరుడుడు నాలుగు కరములతో అందులో రెంటిలో శంఖ చక్రములతో దర్శనము ఇచ్చేది కుంబకోణం పక్కన వేల్లియంగుడి అనే గ్రామ కోవెలలో 
౬. కుంభకోణంలో నాచ్చియార్ కోవిల్ అనే స్థలంలో విష్ణు గుడి వుంది. అక్కడ గరుడ వాహనం రాతితో చేసినది స్వామీ సన్నిధిలో నలుగురు మోసే బరువు వుంటుంది క్రమంగా ఒక్కొక్క ప్రాకారం దాటి రాను రాను ఎనమిది పడుహారు ముప్పైరెండు బయట వీదిలోకి వచ్చేటప్పటికి అరువదినాలుగు మంది మోసే బరువు అయిపోతుంది మరి స్వామీ గుడిలోనికి పోఎత్తప్పుడు అదేవిధముగా బరువు తగ్గిపోతూ వుంటుంది ఇక బయట వీధికి వచ్చేటప్పటికి గరుడ విగ్రహమునకు చెమట పట్టడం కూడా ఒక విచిత్రమే. 
౭ చెన్నై సమీపంలో శ్రీపెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల కోవెల వుంది అక్కడ మూల స్థానంలో విగ్రహం శిల కాదు పంచలోహ విగ్రహము కాదు కేవలం కుకుమపూవు పచ్చ కర్పూరం మూలికలతో చేసినది. 
౯. తిరునెల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథ స్వామి కోవెలలో ఒక బిల్వ చెట్టు స్థలవ్రుక్షం ఆ చెట్టులో కాచే బిల్వ కాయలు లింగాకారంలో వుంటుంది 
౧౦ కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుని గుడి వుంది అక్కడ శివలింగం రోజుకు ఐదు వర్ణములుగా మారుతూ వుంటుంది అందుకే ఆ కోవేలని పంచవర్నేస్వరుడు కోవెల అని పిలుస్తారు 
౧౧. విరుదునగర్ పక్కన చొక్కనాధన్పుదూర్ అనే ఊరిలోని తవ(తపస్)నందీశ్వరుని కోవెలలో నందికి కొమ్ములు చెవులు వుండవు 
౧౨. ఆంధ్రప్రదేశ్ సామర్లకోటలో మూడువీదుల సంగమములో ఒక పెద్ద ఆంజనేయ విగ్రహం వుంది. దీని ప్రత్యేకత ఆంజనేయ విగ్రహం కనులు భద్రాచల శ్రీ రామ సన్నిధిలో శ్రీ రామును పాదములు ఒకే ఎత్తులో వుండడం 
౧౩. వేలూర్ సమీపంలో విరించిపురం అనే వూరికోవెలలో ఒక స్థంభములో అర్ధ చంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు, ఆరు నుండి పండ్రెండు వరకు అంకెలు చెక్కబడి వున్నది పైన వుండే పల్లమునుడి మనము ఒక పుల్లను పెడితే నీడ ఈ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం 
౧౪. చెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేదనారాయణస్వామి కోవెలలో మూలవిగ్రహం శిరస్సు నుంచి నడుము వరకు మానవ ఆకారం నడుము నుంచి పాదముల వరకు మత్స్య ఆకారంలో వుంటుంది 
౧౫, ధర్మపురి (తమిళనాడు) పక్కన పదుహారు అంటే పది మైళ్ళ దూరంలో అభీష్టవరద స్వామీ అనే విష్ణు గుడిలో నవగ్రహములు స్రీ రూపముతో వుంది 
ఏలా మనకు తెలియని ఎన్ని ప్రత్యేకతలు పూర్వకాలంలో ఆగమ విధానంగా కట్టిన కోవెలలో వుంది

No comments:

Post a Comment