మన హిందూ వాజ్మయం ప్రకారం ప్రతి హిందువు తొమ్మిది రీతులుగా ధర్మాన్ని ఆచరించాలి.

1. సత్సంగం - మంచివారితో ఉండడం.
2. హరికథ - పవిత్ర సంకీర్తన కథాకాలక్షేపం.
3. ఈశ్వరభక్తి - పరమాత్మపట్ల భక్తి.
4. తీర్థయాత్ర - పవిత్ర క్షేత్ర దర్శనం.
5. గురుపూజ - గురుజనులను పూజించుట
6. ధ్యానం - పరమాత్మపై మనస్సు కేంద్రీకరించుట
7. భాగవతసేవ - భగవంతుని భక్తులను ఆదరించి సేవించుట
8. జపం - పరమాత్మ పవిత్ర నామాన్ని చెప్పుకొనుట లేక జపించుట.
9. లోక కల్యాణం - సకలజీవులకు సేవచేయుట.

No comments:

Post a Comment