యుగాలు నాలుగు

యుగాలు నాలుగు అని మనకి తెలిసిన విషియమే...ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగధర్మం ఉంటుంది. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యాగం, ద్వాపరయుగంలో అర్చనాదులు యుగ ధర్మాలు, ఆయకాలలో ఆయా యుగధర్మాలను అనుసరించే జీవనయానాన్ని సాగించాలని అంటారు.
మరి, ఈ కలియుగ ధర్మం ఏంటీ?
కృత, త్రేతా, ద్వాపరయుగాలలో వేటినైతే పాటించి లబ్ది పొందామో, వాటి అన్నింటి ఫలితాన్ని భగవానుని సంకీర్తనల ద్వార కీర్తించి పొందగలమన్నది పెద్దలవాక్కు. ఇది నిజం.
ఒకసారి, ఈ విషియాన్ని గురించే శ్రీ కృష్ణుని కొంతమంది భక్తులు అడిగారు. అందరూ మిమ్మల్నే తలచుకుంటున్నారు. మరి మీరు ఎవర్ని స్మరిస్తున్నారు నిరంతరం అని..ఆయ్నను చుసి అడిగిన ప్రశ్న కు శ్రీ కృష్ణుడు ఇచ్చిన సమాధానం " తను ఒక పెద్ద ఆయ్నను తల్చుకుంటున్నాను అని....." ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం తాండవించింది. అందరిచే అనునిత్యం స్మరించబడుతున్న ఆ పరమాత్మునిచే నిత్యం తలవబడుతున్న ఆ పుణ్యమూర్తి ఎవరు?
" నేను ప్రస్తుతం స్మరిస్తున్నది నా భక్తుడు నామాన్ని.....ఆ భక్తుడే భీష్మపితామహుడు" అని కృష్ణ పరమాత్మ అసలు విషియాన్ని చెప్పాడు.
అవును....భగవంతుడు భక్త పరాధీనుడు. భక్తుదేంతగా తన స్వామి కోసం పరితపిస్తూ ఉంటాడో..అంత కంటే ఎక్కువగా ఆ సర్వాంతర్యామి తన భక్తుని యొగక్షేమాల పట్ల శ్రద్ధ తీస్కుంటు ఉంటాడు. అందుకే భక్తి ఎక్కడో భగవంతుడు అక్కద అని అన్నారు.

Photo: యుగాలు నాలుగు అని మనకి తెలిసిన విషియమే...ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగధర్మం ఉంటుంది. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యాగం, ద్వాపరయుగంలో అర్చనాదులు యుగ ధర్మాలు, ఆయకాలలో ఆయా యుగధర్మాలను అనుసరించే జీవనయానాన్ని సాగించాలని అంటారు.
మరి, ఈ కలియుగ ధర్మం ఏంటీ?
కృత, త్రేతా, ద్వాపరయుగాలలో వేటినైతే పాటించి లబ్ది పొందామో, వాటి అన్నింటి ఫలితాన్ని భగవానుని సంకీర్తనల ద్వార కీర్తించి పొందగలమన్నది పెద్దలవాక్కు. ఇది నిజం. 
ఒకసారి, ఈ విషియాన్ని గురించే శ్రీ కృష్ణుని కొంతమంది భక్తులు అడిగారు. అందరూ మిమ్మల్నే తలచుకుంటున్నారు. మరి మీరు ఎవర్ని స్మరిస్తున్నారు  నిరంతరం అని..ఆయ్నను చుసి అడిగిన ప్రశ్న కు శ్రీ కృష్ణుడు ఇచ్చిన    సమాధానం " తను ఒక పెద్ద ఆయ్నను తల్చుకుంటున్నాను అని....." ఒక్కసారిగా  అక్కడ నిశ్శబ్దం తాండవించింది. అందరిచే అనునిత్యం స్మరించబడుతున్న ఆ పరమాత్మునిచే నిత్యం తలవబడుతున్న ఆ పుణ్యమూర్తి ఎవరు?
" నేను ప్రస్తుతం స్మరిస్తున్నది నా భక్తుడు నామాన్ని.....ఆ భక్తుడే భీష్మపితామహుడు" అని  కృష్ణ పరమాత్మ అసలు విషియాన్ని చెప్పాడు.
అవును....భగవంతుడు భక్త పరాధీనుడు. భక్తుదేంతగా తన స్వామి  కోసం పరితపిస్తూ ఉంటాడో..అంత కంటే ఎక్కువగా ఆ సర్వాంతర్యామి తన భక్తుని యొగక్షేమాల పట్ల శ్రద్ధ తీస్కుంటు ఉంటాడు. అందుకే భక్తి  ఎక్కడో భగవంతుడు అక్కద అని అన్నారు.

No comments:

Post a Comment